ఒంగోలు: లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్

75பார்த்தது
ఒంగోలు: లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్
దసరా శరన్నవరాత్రుల వేడుకలలో భాగంగా బుధవారం ఒంగోలులోని లక్ష్మీనరసింహాస్వామి, బాల త్రిపుర సుందరి దేవి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி