మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి

73பார்த்தது
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని గాంధీ రోడ్డులోని బాపూజీ విగ్రహానికి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గంలో అందరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி