సింగరాయకొండ: పాకాల బీచ్ వద్ద సందడి

79பார்த்தது
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ వద్ద సందడి నెలకొంది. దసరా సెలవులు కావడంతో ఆదివారం సముద్రతీరానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. సముద్ర స్నానం చేస్తూ సేద తీరారు. ఓ పక్క సముద్రం అలలపోటు ఎక్కువగా ఉండడంతో మెరైన్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. సముద్రం లోపలికి ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదమరిచే సముద్రం లోపలికి వెళ్లే వారిని మైక్ లో ఎప్పటికప్పుడు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி