విజయవాడ వరద బాధితులకు కోటి విరాళం

64பார்த்தது
విజయవాడ వరద బాధితులకు కోటి విరాళం
విజయవాడ వరద బాధితులకు సింగరాయకొండ జివిఆర్ ఆక్వా కంపెనీ యాజమాన్యం అండగా నిలిచింది. శుక్రవారం వరద బాధితుల కొరకు కోటి రూపాయల విరాళాన్ని అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెక్కు రూపంలో జివిఆర్ ఆక్వా కంపెనీ ప్రతినిధులు గ్రంధి బాలాజీ, గ్రంధి చల్లారావు అందించారు. వరద బాధితులకు విరాళం అందించిన జివిఆర్ ఆక్వా కంపెనీ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி