అన్యాక్రాంత భూములను స్వాధీనం చేసుకున్న పేదలు

581பார்த்தது
పెద్ద చెర్లోపల్లి మండలం కోదండరామపురం, మెట్లవారిపల్లి గ్రామాలలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు అన్యాక్రాంతమైన భూములలో సోమవారం విత్తనం వేసి, సాగు చేసి భూమిని తమ సొంతం చేసుకున్నారు. సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు తమ సంఘం అండగా ఉంటుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి జనార్ధన్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி