కనిగిరి: రూ. 25 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

71பார்த்தது
కనిగిరి: రూ. 25 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
కనిగిరి మండలంలోని ఏరువారి పల్లి గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి రూ. 25 లక్షలతో నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడుతుందని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி