జనసేన ఇన్ ఛార్జ్ పై విరుచుకుపడ్డ కార్యకర్త

62பார்த்தது
గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబుపై కంభం జనసేన కార్యకర్త షేక్ అజ్మతుల్లా విరుచుకుపడ్డాడు. ఆదివారం ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో సాయిబాబు జిల్లా జనసేన పార్టీ గురించి మాట్లాడడంపై హాస్యాస్పదమని అజ్మతుల్లా అన్నారు. నియోజకవర్గంలో 2019 నుంచి పార్టీ పటిష్టతకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించాడు. సీటు టిడిపికి ప్రకటించడంపై ఎందుకు అధిష్టానాన్ని ప్రశ్నించలేదన్నారు.

தொடர்புடைய செய்தி