మాజీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన జగన్

59பார்த்தது
మాజీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన జగన్
ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం మాజీ ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీని బలోపేతం చేసే విధంగా నాయకులు వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలలోకి తీసుకెళ్ళమని మాజీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி