భారీగా విరాళాలు అందించిన దాతలు

71பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు భారీగా విరాళాలు అందజేశారు. గురువారం గిద్దలూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఎన్డీఏ కూటమి కార్యకర్తలు 1, 70, 000 విలువచేసే చెక్కులను అన్నా క్యాంటీన్ నిర్వహణకు అందజేశారు. అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళాలు అందించిన కార్యకర్తలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు.

தொடர்புடைய செய்தி