పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

58பார்த்தது
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జూలై నెల పింఛన్ పంపిణీ గ్రామ సచివాలయాల ఉద్యోగస్తుల ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி