అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం: గొట్టిపాటి

64பார்த்தது
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం: గొట్టిపాటి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఇళ్లను మంజూరు చేస్తామని దర్శి టిడిపి ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి మండలం పోతవరం గ్రామంలో మన ఇల్లు - మన గౌరవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

தொடர்புடைய செய்தி