పశ్చాతాప దీక్షకు సంఘీభావం

75பார்த்தது
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బుధవారం స్థానిక జనసేన పార్టీ నాయకులు పశ్చాతాప దీక్షకు సంఘీభావం తెలుపుతూ త్రిపురాంతకంలో ర్యాలీ నిర్వహించారు. తిరుమల లడ్డు తయారికి గత ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడడంపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పశ్చాతా పదీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతూ స్థానిక జనసేన పార్టీ నాయకులు త్రిపురాంతకంలో ర్యాలీ నిర్వహించి గత ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி