ఈవీఎం గోదామును తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

84பார்த்தது
ఒంగోలు మండలం మామిడి పాలెంలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, గోదాములకు వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు. సామాజిక తనిఖీల్లో భాగంగా గోదాములను తనిఖీ చేసినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. సిబ్బంది గోదాముల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్బారావు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி