దత్తత చిన్నారులను తల్లిదండ్రులకు అందించిన ప్రకాశం కలెక్టర్

80பார்த்தது
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నలుగురు పిల్లలను పలు ప్రాంతాలకు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో శుక్రవారం అందించారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దత్తత ఇచ్చిన పిల్లల ఉత్తర్వుల కాపీని ఆ దంపతులకు కలెక్టర్ అందజేశారు. దత్తత తీసుకున్న దంపతులు చిన్నారులకు మంచి విద్య, పౌష్టిక ఆహారం అందించాలని కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி