సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

56பார்த்தது
సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி