రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కాండి: కలెక్టర్

74பார்த்தது
రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కాండి: కలెక్టర్
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ త మీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని సూచించారు. ఆన్లైన్ లో పేరు, వయసు, జిల్లా తదితర వివరాలు పూర్తి చేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించారు.

தொடர்புடைய செய்தி