ఒంగోలు: కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

82பார்த்தது
ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ప్రారంభించారు. రైతుల పండించిన సేంద్రియ పంటలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అతి తక్కువ ధరకు సేంద్రీయ ఎరువులతో పంటను పండించామని తెలిపారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி