ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి 54 ఫిర్యాదులు

74பார்த்தது
ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి 54 ఫిర్యాదులు
ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 54 ఫిర్యాదులు అందినట్లుగా ఏఎస్పి నాగేశ్వరరావు తెలిపారు. ఏఎస్పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి పరిష్కరిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி