మార్కాపురం: ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కేసులో కీలక తీర్పు

57பார்த்தது
మార్కాపురం: ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కేసులో కీలక తీర్పు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటనలో ఏఐటియూసీ నాయకులకు విముక్తి లభించింది. మంగళవారం మార్కాపురం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పించింది. నరేంద్ర మోడీ తీసుకున్న ఆర్థిక విధానాలపై 2017లో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ ఘటనపై ఏఐటియూసీ కు చెందిన 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 7 సంవత్సరాల అనంతరం వారికి కోర్టు విముక్తి ప్రకటించింది.

தொடர்புடைய செய்தி