వరద ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే

50பார்த்தது
వరద ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే
విజయవాడ 41 వ డివిజన్ ల్లో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పామూరు మండల తెదేపా నాయకులు యారవ శ్రీనివాసులు పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఎవరు అధైర్య పడవద్దు అని ఆయన భరోసా ఇచ్చారు.

தொடர்புடைய செய்தி