వెన్నంపల్లి గ్రామంలో దొంగలు హల్చల్

80பார்த்தது
వెన్నంపల్లి గ్రామంలో దొంగలు హల్చల్
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాని పగలగొట్టి బీరువాలో ఉన్న 4 తులాల బంగారం 80 వేల రూపాయల నగదును దొంగలు అపహరించారు. రాత్రి బంధువుల ఇంటి వద్ద నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఇంటి యజమాని తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు గురువారం తెలిపారు.

தொடர்புடைய செய்தி