వాహనాల రద్దీ, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

58பார்த்தது
వాహనాల రద్దీ, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు
మార్కాపురం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి దుకాణాదారులకు హెచ్చరికలు జారీ చేసిన సీఐ సుబ్బారావు, ఎస్ఐ సైదుబాబు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వస్తువులను రహదారి పై ఉంచి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி