అక్కచెరువు తండా అడవి ప్రాంతంలో చిరుత

70பார்த்தது
అక్కచెరువు తండా అడవి ప్రాంతంలో చిరుత
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం అక్కచెరువు తండా అడవి ప్రాంతంలో.. చిరుత ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం మేతకు వెళ్లిన గేదె కనపడకపోవడంతో గ్రామస్తులు అడవి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి పులి దాడి చేసి తిన్నట్లుగా గుర్తించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత పాదముద్రలు, మలం, గేదె ఎముకలను గుర్తించినట్లు మంగళవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி