చెత్త సేకరణ పై అవగాహన కల్పించిన కమిషనర్

76பார்த்தது
చెత్త సేకరణ పై అవగాహన కల్పించిన కమిషనర్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు ఈరోజు పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెత్తను రోడ్లపై వెయ్యరాదని చెత్తను మన ఇంటి దగ్గరికి వచ్చే చెత్త రిక్షాలో మాత్రమే వేయాలి. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలి. పట్టణంలోని రోడ్లను ఇంటి పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు

தொடர்புடைய செய்தி