పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు

56பார்த்தது
పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
మార్కాపురం మండలంలోని గొట్టిపడియ బీట్ లోని చక్రాల కాలువ లొకేషన్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెను చిరుత పులి చంపి తినేసినట్లు గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లి గేదె కళేబరాన్ని గుర్తించి, ఆ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తిస్తున్నారు.

தொடர்புடைய செய்தி