చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలి: బూచేపల్లి

71பார்த்தது
చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలి: బూచేపల్లి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసినట్లుగా ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండలాల్లోని వివిధ దేవాలయాల్లో బూచేపల్లి వెంకాయమ్మ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி