ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న జానీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్.. 2029లో సీఎంగా అవుతారన్నారు. అలాగే 2034లో దేశానికి పీఎం అవుతారని జోస్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.