ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే మేలు

52பார்த்தது
ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే మేలు
వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని బుధవారం వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల వ్యవసాయాధికారిణి సుగుణా బేగం షేక్ తెలిపారు. మండలంలోని 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా ముక్కెళ్లపాడు, ఐనవోలు రైతు సేవా కేంద్రాలలో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు.

தொடர்புடைய செய்தி