ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: సీఐటీయూ

78பார்த்தது
ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: సీఐటీయూ
నాన్ పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు తుళ్లూరులో శనివారం ఆయన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 30న అన్ని జిల్లా కేంద్రాలలో జరిగే నిరసన ర్యాలీలు, ధర్నాలలో భాగంగా సీఐటీయూ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி