నీతి నిజాయితీని అరెస్ట్ చేశారు: కొమ్మాలపాటి శ్రీధర్

76பார்த்தது
మాజీ సీఎం జగన్ పై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మండి పడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఒక విజన్ ఉన్న నాయకుణ్ణి అక్రమంగా అరెస్ట్ చేసి, పైసాచిక ఆనందాన్ని పొందిన జగన్ మోహనరెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. తాను అరెస్ట్ చేసింది నీతి, నిజాయితీనని ఒక వ్యక్తిని కాదని అన్నారు.

தொடர்புடைய செய்தி