విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని సీపీఐ నిరసన

64பார்த்தது
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నరసరావుపేటలోని చిత్రాలయ సెంటర్లో నిరసన తెలిపారు. అనంతరం సీపీఐ నాయకుడు కాసా రాంబాబు మాట్లాడుతూ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం సిగ్గుచేటని, అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ కేంద్ర సంస్థలను ప్రైవేటు అప్పజెప్పేందుకు కంకణం కట్టుకున్నారన్నారు.

தொடர்புடைய செய்தி