మంత్రి లోకేశ్ ప్రజా దర్బార్ కు వెల్లువెత్తిన విన్నపాలు

66பார்த்தது
మంత్రి లోకేశ్ ప్రజా దర్బార్ కు వెల్లువెత్తిన విన్నపాలు
మంత్రి నారా లోకేశ్ 40వ రోజు ప్రజాదర్బార్ కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలో ప్రజాదర్బార్ కు శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మంత్రి లోకేశ్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி