కలసస్థాపన పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

63பார்த்தது
కలసస్థాపన పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
మాచర్ల మండల పరిధిలోని విజయపురి సౌత్ లో శ్రీ సీతారామ ఆలయ గోపుర శిఖర కలశ స్థాపన పూజా కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బుధవారం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మానంద రెడ్డి దంపతులను వేద ఆశీర్వచనాలు అందించారు.

தொடர்புடைய செய்தி