ప్రభుత్వం రైతు,కౌలు రైతు సమస్యలు పరిష్కరించాలి

70பார்த்தது
ప్రభుత్వం రైతు,కౌలు రైతు సమస్యలు పరిష్కరించాలి
రైతు, కౌలు రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రైతు సంఘం నాయకులు బుధవారం పిడుగురాళ్ల చెరువు కట్ట బజార్ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం సచివాలయ సిబ్బందికి అందజేశారు. ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి రైతుకు సంవత్సరానికి 20 వేలు, విత్తనాల సబ్సిడీ, పంటలకు నష్టపరిహారం, రైతు రుణమాఫీ, పంటల బీమా లాంటి హామీలు అమలు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி