ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు

53பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు
కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అక్టోబర్ 16, 25 తేదీలలో మరోసారి పబ్లిక్ నోటీసు జారీ చేయటం జరుగుతుందన్నారు. ఓటరుగా నమోదుకు నవంబర్ ఆరవ తేది వరకు దరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி