తృటిలో తప్పిన ప్రాణాపాయ౦

80பார்த்தது
తృటిలో తప్పిన ప్రాణాపాయ౦
గుంటూరు కంకరగుంట గేట్ దగ్గర రైల్వే ట్రాక్ పనుల నిమిత్తము శుక్రవారం కరెంట్ స్థంబాల పని జరుగుతుంది. అండర్ రోడ్ నుండి రద్దీగా వాహనాలు తిరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఒక స్థంబము నేలకూలడ౦ జరిగింది. అటుగా వెళ్తున వాహన దారులు తీవ్ర అందోళనలకు గురైనారు. కాగా పనుల గురించి ఎలాంటి హెచ్చరిక బోర్డ్ లు లేకపోవడ౦ గమనార్హ౦.

தொடர்புடைய செய்தி