క్రీడలు నాయకత్వాన్ని పెంపొందిస్తాయి: తాహసిల్దార్

66பார்த்தது
క్రీడలు నాయకత్వాన్ని పెంపొందిస్తాయి: తాహసిల్దార్
క్రీడలు నాయకత్వాన్ని పెం పొందిస్తాయని బుధవారం చిలకలూరిపేట తాహసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఏ ఎం జి ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూడో పోటీలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన తాసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై చిన్ననాటి నుండే దృష్టి పెట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி