ధాన్యం కొనుగోలులో రైతులు నష్టపోకుండా చూడాలి

85பார்த்தது
ధాన్యం కొనుగోలులో రైతులు నష్టపోకుండా చూడాలి
ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యాన్ని విక్రయించుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో రైతులు, ధాన్యం ట్రేడర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி