నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

80பார்த்தது
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు కిసాన్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో డీఎస్ నగర్, పెన్నార్ ఫీడర్ పరిధిలో ఏబీ స్విచెస్ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ శ్రీధర్ తెలిపారు. జాకిర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, వేణుగోపాల్ నగర్, సింహపురి కాలనీ, ప్రశాంతి నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదని తెలిపారు. వినియోగదారులు అందరు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி