ఘనంగా వినాయక స్వామి దేవస్థాన 25వ వార్షికోత్సవం

73பார்த்தது
ఘనంగా వినాయక స్వామి దేవస్థాన 25వ వార్షికోత్సవం
నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం 25వ వార్షికోత్సవం శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. మిత్రమండలి సభ్యులు పి. సురేందర్ రెడ్డి, కెవి సుబ్రహ్మణ్యం, పెటేటి భాస్కరరావు, మిడతల రమేష్, బిఎస్ రంగరాజన్, ఆలయ అర్చకులు వైద్యుల సతీష్ గత మూడు రోజులుగా సాంప్రదాయబద్ధ హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేసారు.

தொடர்புடைய செய்தி