శాంతి భద్రత పై ప్రత్యేక దృష్టి ఉంచాలి: ఎస్పీ కృష్ణ కాంత్

73பார்த்தது
శాంతి భద్రత పై ప్రత్యేక దృష్టి ఉంచాలి: ఎస్పీ కృష్ణ కాంత్
శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశించారు. సాధారణ తనిఖీలలో భాగంగా విడవలూరు పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అలాగే మండలంలో తీర ప్రాంతం తో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని అక్కడ ఎలాంటి వివాదాలు ఘర్షణ జరక్కుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி