లక్షల మందిని చంపాలనేది జగన్ ప్లాన్: మంత్రి లోకేష్

64பார்த்தது
లక్షల మందిని చంపాలనేది జగన్ ప్లాన్: మంత్రి లోకేష్
వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా మంగళవారం.. ‘జగన్ ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, ఐదు గ్రామాల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చిసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను ముంచేసేలా కుట్ర చేశారు. లక్షల మందిని చంపాలన్న జగన్ ప్లాన్ బట్టబయలైంది.’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி