వినుకొండ: పంచాయతీ అభివృద్ధిలో వార్డుసభ్యులే కీలకం

73பார்த்தது
వినుకొండ: పంచాయతీ అభివృద్ధిలో వార్డుసభ్యులే కీలకం
పంచాయతీల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఎంపిడిఓ పేరుమీన శీతారామయ్య అన్నారు. శావల్యాపురం మండలంలోని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ ఉపసర్పంచ్‌లు, వార్డు సబ్యులకు రెండు రోజులపాటు జరిగే శిక్షణా తరగతులు సోమవారం పారంబమైనాయి. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఉపసర్పంచ్లు, వార్డుమెంబర్లు శిక్షణా తరగతులను సద్వినియోగపర్చుకొని వార్డుల్లో సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி