వినుకొండ: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

65பார்த்தது
వినుకొండ: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్
భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ సుభాశ్ చంద్రబోస్ సూచించారు. ఈ మేరకు వినుకొండలోని పలు ప్రాంతాలలో సోమవారం కమిషనర్ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పట్టణ పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 08646-273656ను సంప్రదించాలని సూచించారు. కరెంటు పోల్స్, విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ వాహకాలకు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు.

தொடர்புடைய செய்தி