లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న అమ్మవారు

74பார்த்தது
లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తున్న అమ్మవారు
తుళ్లూరు గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో.. దసరా పండుగ సందర్భంగా గురువారం అమ్మవారికి లలితా త్రిపుర సుందరిగా అలంకరించారు. లలితా సహస్రనామ అర్చన అనంతరం, లలితా త్రిపుర సుందరి హోమం నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు దిట్టకవి రాజగోపాల్ ఆచార్యులు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி