నామినేటెడ్ నేతలతో చంద్రబాబు సమావేశం

83பார்த்தது
ఏపీలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி