చేబ్రోలు: 28 టన్నుల అక్రమ రేషన్ పట్టివేత

56பார்த்தது
చేబ్రోలు: 28 టన్నుల అక్రమ రేషన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని మంగళవారం రాత్రి చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ వివరాల ప్రకారం నారాకోడూరు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడి నుంచి గుజరాత్ కు తరలిస్తున్న లారీలను తనిఖీ చేశామన్నారు. రెండు వాహనంలో 28 టన్నుల రేషన్ బియ్యం గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி