పెదకూరపాడు: పత్తి సాగులో రైతులకు సూచనలు

54பார்த்தது
పెదకూరపాడులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్న పత్తి పొలాలను బుధవారం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమల కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పత్తి చాలా ఆరోగ్యంగా ఉందన్నారు. ఒక్క మొక్కకు 45 కాయలు ఉన్నాయని ఇంకా పూత పిందె ఉందన్నారు. ఎకరానికి 400ల కేజీలు జీవామృతం వాడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி