అమరావతిలో భారీ వర్షం

71பார்த்தது
తుఫాను ప్రభావంతో అమరావతి అమరావతి మండలంలో సోమవారం సాయంత్రం భారీ వాన కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లలోని గుంతలు జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు వర్షం రాకతో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు నేడు కురిసిన వర్షం పత్తి, మిరప పంటలు దెబ్బతింటాయని రైతులు తెలిపారు.

தொடர்புடைய செய்தி