మహనీయులకు నివాళ్లర్పించిన జగన్

71பார்த்தது
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి యావత్ భారత జాతికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు.

தொடர்புடைய செய்தி